కాకినాడ : అంబాజీపేట మండలంలోని ఇరుసుమండ గ్రామం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - ఆటో డీకోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ పశ్చిమబంగాల్ రాష్ట్ర వాసులుగా గుర్తించారు.