ఉజ్వల భవితకు శిక్షణ
అనంతపురం : ప్రయాణీకులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా కండక్టర్, డ్రైవర్లకు ఉజ్వల భవిత పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ ఎం శశిధర్ వెల్లడించారు. ఈ నెల 22 నుండి శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఏజెన్సీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
News Posted: 19 February, 2010
|