రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గవర్రాజు అపహరణకు గురయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన్ను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఇన్నోవా కారులో తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా మాజీ జడ్డి వెంకటదాంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.