ఏసీబీ వలలో ఇంజనీర్
ఏలూరు : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నీటిపారుదల శాఖ ఇంజనీర్ వెంకట రామకృష్ణ ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం ఉదయం ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసారు. ఏలూరు లోని అశోక్ నగర్లోని ఇంటితో పాటుగా, హైదరాబాద్ లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో సుమారు 3కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
News Posted: 26 February, 2010
|