మొండి బకాయిలు
రాజమండ్రి : జిల్లా వ్యాప్తంగా టెలీఫోను వినియోగదారులు నుంచి సుమారు 3.10 కోట్ల రూపాయలు మొండి బకాయలు ఉన్నాయని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. వినియోగదారులు నుండి 4.10 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, 1.60 కోట్లు వసూలు చేసామన్నారు. ఇందులో పోలీలు శాఖ నుండి రావాల్సిన మొత్తమే 30 లక్షల వరకు ఉందని ఆ సంస్థ పేర్కౌంది.
News Posted: 9 January, 2010
|