ఢీ కొన్న లారీ, బస్
నెల్లూరు : నెల్లూరు పాలెం వద్ద పులివెందుల నుండి నెల్లూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. దీంతో పది మందికి గాయలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
News Posted: 13 May, 2009
|