పవర్ ష్టేషన్ లో నిలిచిన ఉత్పత్తి
విజయవాడ : టర్బైన్ లో సాంకేతిక లోపంతో 210 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడ ఇబ్రహీం పట్నంలోని తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ లో మొదటి యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్ టీపీఎస్ లో తలెత్తిన సాంకేతిక లోపం పునరుద్ధరణకు రెండు, మూడు రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపారు.
News Posted: 8 June, 2009
|