నెల్లూరు : జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న సూపర్ ఫైన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడు లక్షలు విలువ చేసే బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.