విజయవాడ : చైతన్య కళాశాలలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రామానాయుడు పేటలోని చైతన్య కళాశాలలో ఈ ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.