కిటకిటలాడిన కలెక్టరేట్
అనంతపురం : కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ భవనంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు ఫిర్యాదు దారులు అధికంగా తరలి వచ్చారు దీంతో రెవెన్యూభవన్ జనంతో కిటకిటలాడింది. కలెక్టర్ జనార్దన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, డీఆర్ డీఏ పీడీ రంగయ్య తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు.
News Posted: 15 September, 2009
|