కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఏరియల్ సర్వే
విజయవాడ : వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో ఈ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
News Posted: 5 October, 2009
|