విద్యార్థుల ప్రతిభ
రాజమండ్రి : 9వ జాతీయ సైబరు ఒలింపియాడ్ పరీక్షలో కాకినాడ ప్రగతి ఐఐటీ టాలెంట్ స్కూలు విద్యార్థులు విజయం సాధించారు. న్యూఢిల్లీలోని సైన్స్ ఒలింపియాడ్ జాతీయస్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తోంది. ప్రగతి స్కూలుకు చెందిన విద్యార్థులు సత్యమౌనిక, ఉమాదీప్తి, అఖిలాచౌదరీలు పాల్గోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
News Posted: 8 January, 2010
|