దేవస్థాన చైర్మన్ గా కుమార్
రాజమండ్రి : అన్నవరం దేవస్థానం కమిటీ చైర్మన్ గా రాజా ఐ వి రామ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలను స్వీకరించారు. దీంతో ఈ ఆలయ కమిటీ చైర్మన్ గా ఆయన తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసినట్లైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యదేవుని నిత్యాన్న పథకంలో ఏటా సుమారు 20 లక్షల రూపాయలు వరుకూ మిగులుతోందిని, దీనిని దేవస్థాన ఆలయాల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
News Posted: 4 February, 2010
|