పోస్టుల భర్తీ
విశాఖపట్నం : తీర ప్రాంత గస్తీకి వినియెగించే బోట్లలో పని చేయడానికి మెరైన్ విభాగంలో పోస్టుల భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు 48ని ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 8 తేదీ ఉదయం 8 గంటల నుండి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. సూర్యాబాగ్ లోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఎంపికల్లో సర్టిఫికేట్ ల పరిశీలన, శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం అథికారులు రెండు విశాఖలో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
News Posted: 5 February, 2010
|