విజయవాడ : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు ఓ అవినీతి అథికారిణి. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన గ్రామకార్యదర్శి లక్ష్మీ 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. వాటర్ ప్లాంట్ అనుమతి ఇచ్చేందుకు ఆమె డబ్బు డిమాండ్ చేసారు.