మిలిటెంట్లు అరెస్టు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ఏఏస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఎదుట ఐదుగురు మావోయిస్టు మిలిటెంట్లు లోంగిపోయారు. మావోయిస్టుల మిలీషియా గ్రూపులో లొంగిపోయిన ఐదుగురు పని చేసారు. వీరిలో విశాఖ జిల్లాకొయ్యూరు మండలం ఎండకోటకు చెందిన కొర్రా వెంకటరావు, కొర్రా సీతారం, సబ్బారావు, సత్తిబాబులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ఏఏస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఎదుట ఐదుగురు మావోయిస్టు మిలిటెంట్లు లోంగిపోయారు. మావోయిస్టుల మిలీషియా గ్రూపులో లొంగిపోయిన ఐదుగురు పని చేసారు. వీరిలో విశాఖ జిల్లాకొయ్యూరు మండలం ఎండకోటకు చెందిన కొర్రా వెంకటరావు, కొర్రా సీతారం, సబ్బారావు, సత్తిబాబులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
News Posted: 17 February, 2010
|