ముంపు బాధితుల ఆందోళన
కడప : గండికోట ప్రాజెక్ట్ ముంపు బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించాలని శనివారం ఎంపీడీవో, తహసిల్దారు కార్యాలయాలకు తాళాలు వేశారు. తమకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు ఆందోళనకు దిగారు. గండికోట, పైడిపాలెం ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు.
News Posted: 21 March, 2009
|