టిడిపి-కాంగ్రెస్ మధ్య ఘర్షణ
నిజామాబాద్ : మోస్రాలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో నలుగు గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్రాలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
News Posted: 4 April, 2009
|