నగదు స్వాధీనం
కడప : ఎన్నికల నేపథ్యంలో రాజంపేట పట్టణంలో పోలీసులు తనిఖీలు చేసి మద్యం సీసాలనూ, నగదునూ స్వాధీనం చేసుకున్నారు. తిరుమల లాడ్జిలో 10 లక్షల రూపాయల నగదు, ఓ గోడౌన్ లో 18 లక్షల విలువ చేసే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 6 April, 2009
|