ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి
కడప : గైలాసగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. కడప జిల్లా చెన్నూరు మండలం కైలాసగిరి కొండ వద్ద ఉపాధి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాధం సంభవించింది. చికిత్స కోసం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
News Posted: 11 April, 2009
|