నెల్లూరులో సిఎమ్ పర్యటన
నెల్లూరు : కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరు, ఆత్మకూరు కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో సిఎమ్ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. జిల్లాలోని సూళ్ళూరుపేట, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
News Posted: 15 April, 2009
|