నిజామాబాద్ : సదాశివనగర్ లోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.