కడప : పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఓ టూరిస్ట్ బస్స్ ను దుందడగులు దగ్ధం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన టూరిస్ట్ బస్ (ఏపీ 27 ఎక్స్ 8799)ను ప్రకాశం జిల్లా అద్దంకి కి చెందిందింగా గుర్తించారు.