స్త్రీలపై దుండగుల దాడి
రాజమండ్రి : ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు స్త్రీలపై దుండగులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. చోరీ కోసం దుండగులు ఈ చర్యకు పూనుకున్నారా, లేక పాత గొడవలే ఇందుకు కారణమా అన్న విషయాలు తేలాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు.
News Posted: 26 May, 2009
|