రోడ్డు ప్రమాదంలో ఇద్దరుమృతి
కడప : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రామాపురం మండలం, కొండవాండ్ల పల్లి సమీపంలో లారీ, కారూ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన క్షతగ్రాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 27 May, 2009
|