నిజామాబాద్: జిల్లాలో అటవీశాఖ అధికారుల పై సగ్మర్ల అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గురువారం మంచారెడ్డి మండలం ఎల్లంపేటలో అక్రమంగా తరలిస్తున్న కలన రవాణాను అధికారులు అడ్డుకోవడంతో వీరిపై స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అయిదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.