కర్నూలు : ఆటలతో సేద తీరుతున్న చిన్నారులు అంతలోనే అనంతలోకాలకు పయనమవ్వడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో విద్యుద్ఘాతానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. ఆటలాడుకుంటున్న చిన్నారులు పక్కనే ఉన్న ఎయిర్ టెల్ టవర్ ను తాకడంతో విద్యుద్ఘాతానికి గురై మృతి చెందారు.