నిజామాబాద్ : పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని ఆవేదన చెందిన ఓ ప్రేమజంట శనివారం ఆత్యహత్యకు పూనుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓ ప్రేమజంట తమ ప్రేమను పెద్దలు ఇష్టపడక పోవడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.