రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి
కడప : చెన్నైకి వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీ కొనడంతో అయిదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా రాజంపేట మడంలం, అప్పరాజు పేట వాసులు ప్రయాణం చేస్తున్న టాటా సుమోను రైల్వేకోడూరు మండలం, కుక్కలదొడ్డి వద్ద బొగ్గు లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 18 June, 2009
|