నెల్లూరు : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు నేడు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. సుమారు మూడు లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.