పెట్రోల్ బంక్ లో దొంగలు
అనంతపురం : డబ్బులు ఎప్పుడూ దండీగా ఉండే ఓ పెట్రోల్ బంక్ పై దుండగలు కన్నేసి అదును చూసి దోపీడీ చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ లో ఓ పెట్రోల్ బంక్ పై దుండగులు దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది. బంక్ దోపిడీలో రూ.4.50 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు దోచుకెళ్లారు. దోపిడీ దొంగలను అడ్డుకున్నవారిలో ఒకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తుచే ప్రారంభించారు.
News Posted: 3 July, 2009
|