కర్నూలు : కర్నూలు జిల్లాలోని సిరివెల్ల మండలం సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద శుక్రవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని కోవెలకుంట్లకు చెందిన రాజన్నగా గుర్తించారు. ఈ హత్య పాతకక్షల గారణంగానే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.