సుబ్రహ్మణ్యంకు ఆనం శ్రద్ధాంజలి
ఏలూరు : దివంగత మంత్రి ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం సమాధి వద్ద రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రద్ధాంజలి గటించారు. సుబ్రహ్మణ్యంను ఖననం చేసిన చెముడుగుంటకు వచ్చి ఆయన సమాది వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిషన్ పీడీ యుగంధర్ , జిల్లా హౌసింగ్ స్పెషలాఫీసర్ రవిప్రకాష్, ఎంపీడీవో హేమలత, ఇరిగేషన్ డీఈ స్పెషల్ సమీఉల్లా, దొడ్డపననేని రాజబాబాబునాయుడు డీఎస్పీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
News Posted: 10 September, 2009
|