కాంగ్రెస్ వర్గాల్లో ఘర్షణ
కర్నూలు : వరద సహాయక చర్యల విషయంలో రేకెత్తిన వాగ్వాదం కాంగ్రెస్ లోని ఇరువర్గాల మధ్య ఘర్ణగా మారింది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న వరద సహాయక చర్యల విషయంలో స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, డీసీసీ కార్యదర్శి తిక్కారెడ్డి వర్గీయుల మధ్య ఘర్ణన నెలకొంది. మంత్రి రఘువీరా రెడ్డి అక్కడే ఉన్నా వారు వెనకకు తగ్గకుండా ఘర్ణనకు దిగారు. చివరకు మంత్రి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
News Posted: 5 October, 2009
|