కర్నూలు : రవాణా శాఖ ఆదాయ లక్ష్య సాధనలో జిల్లా ద్వితియస్థానంలో నిలిచిందని కమిషనర్ రమా శ్రీ తెలిపారు. ఈ నెల నవంబర్ వరకు ప్రధమస్థానంలో నిలిచినప్పటికీ వరదల కారణంగా కాస్త వెనుకపడ్డామని ఆమె మీడియాతో చెప్పారు. 44.87 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని వివరించారు.