అనంతపురం స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నర్శింగప్పను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందన్న టీవీ చానళ్ల కథనాలతో రిలయన్స్ ఆస్తులపై దాడులు జరిగాయి. అయితే అనంతపురంలో జరిగిన దాడులు అడ్డుకోలేక పోయారన్న ఆరోపణలతో సీఐ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.