చిత్తూరు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శేషాద్రి ఈ అవార్డును ప్రధాని చేతుల మీదుగా అందుకున్నారు. యు పి ఎ అధ్యక్షరాలు సోనియా చేతుల మీదుగా గతంలో కలెక్టర్ గా పని చేసిన రవిచంద్ర కూడా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.