వరంగల్ : జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో భూ నిర్వాసితులకు చెల్లింపులపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితులకు చెల్లించాల్సిన 89 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించాలని సూచించింది. లేకుంటే కలెక్టరేట్ లోని సామాగ్రిని జప్తు చేయమని కోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.