'కొరత సృష్టిస్తే చర్యలు'
విజయవాడ : ఎరువులకు జిల్లాలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పీయుష్ కుమార్ హెచ్చరించారు. యూరియా విస్తృతంగా లభ్యమవుతున్నప్పటికీ, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆలాంటి వ్యాపారులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
News Posted: 19 February, 2010
|