బిఎన్ ఆర్ కు జగన్ పరామర్శ
అనంతపురం : మాజీ ఎమ్మెల్యే బి నారాయణరెడ్డిని కడప ఎంపీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు పరార్శించారు. నారాయణరెడ్డి సతీమణి ఇటీవల మరణించడంతో జగన్ పరామర్శకు వచ్చారు. కణేకల్లు మండలంలోని పెనకలపాడులో నిర్మలమ్మ సమాధిని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
News Posted: 22 February, 2010
|