కిడ్నాపర్ల చెర వీడిన బాలికలు
అనంతపురం : కిడ్నాప్ నకు గురైన బాలికులు తిరిగొచ్చారు. కిడ్నాపర్ల దృష్టి మరల్చి తప్పించుకుని వచ్చి బస్టాండ్ లో ప్రత్యక్షమయ్యారు. కొద్ది రోజుల క్రితం నిఖిత, పూర్ణిమలు కిడ్నాప్ నకు గురైన సంగతి తెలిసిందే. ఐదవ తరగతి చదువుతున్న వీరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెనక్కి వచ్చినట్లు వీరు చెబుతున్నారు.
News Posted: 26 February, 2010
|