విజయనగరం : విజయనగరం జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ లభ్యమైంది. జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలోని కోటపాడు వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ లో ఈ డంప్ ను కనుగొన్నారు. డంప్ తో మావోయిస్టులు భారీ విధ్వంసానికి వ్యూహరచన చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.